12, మే 2015, మంగళవారం

తన దాకా వస్తే !మానవ రహిత విమాన దాడులతో అమెరికా ఎందరో అమయాకులను బలి తీసుకుంటూనే వుంది .
 ఎవరో అమెరికా పౌరుడు చనిపోగానే మీడియా నైతిక చర్చ లేవదీసింది . అదీ విషయం ..