29, నవంబర్ 2012, గురువారం

నిన్ను పోల్చుకోలేక పోయాను..

 నిన్ను పోల్చుకోలేక పోయాను ...

మంచు తెరే  ఆకాశమై కమ్మేస్తుంది .అది అప్పటికే ఆకాశాన్ని మింగేసింది .నన్ను దాటుకుంటూ వెళ్ళిన మనిషి ని  నిమిషం లో మాయం చేసేసింది . నడక సాగుతునేవుంది.కాని ఈ లోకం లో ఎవరికీ వారే .నా వెనకే వున్నా నీకు నేను  కనిపించను.నాకు నీవు కనిపించవు.క్షమించు మిత్రమా !కిరణాలూ నన్ను తాకేంత వరకు .

16, నవంబర్ 2012, శుక్రవారం

కోటి రత్నాల వీణ!!: దళిత నాయకులు విమర్శలకు అతీతులు కారు

కోటి రత్నాల వీణ!!: దళిత నాయకులు విమర్శలకు అతీతులు కారు: జహీరాబాద్‌లో మొన్న జరిగిన ఒక విద్యార్థి జేయేసీ మీటింగులో మాట్లాడుతూ ప్రొ.కోదండరాం అక్కడి లోకల్ ఎమ్మెల్యే మరియు మంత్రిఐన గీతారెడ్డిపై కొన్...